ఎన్నికల్లో బ్రెయిలీ విధానం అమలు

న్యూఢిల్లీః అంధుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రత్యేకంగా ఎన్నికల్లోనూ బ్రెయిలీ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా మేఘాలయలో అమలు చేయాలని భావిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని 800 మంది అంధులు తమ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి ఖర్కోగోర్‌ తెలిపారు. ఈవీఎంలపై బ్రెయిలీ లిపిలో ఉన్న బ్యాలెట్ పత్రాలు అంటించనున్నట్టు ఖర్కోగోర్ పేర్కొన్నారు. అంధులు వీటిని గుర్తించే అవకాశం ఉండడంతో వారు […]

ఎన్నికల్లో బ్రెయిలీ విధానం అమలు
Follow us

|

Updated on: Mar 30, 2019 | 10:00 PM

న్యూఢిల్లీః అంధుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రత్యేకంగా ఎన్నికల్లోనూ బ్రెయిలీ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా మేఘాలయలో అమలు చేయాలని భావిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని 800 మంది అంధులు తమ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి ఖర్కోగోర్‌ తెలిపారు.

ఈవీఎంలపై బ్రెయిలీ లిపిలో ఉన్న బ్యాలెట్ పత్రాలు అంటించనున్నట్టు ఖర్కోగోర్ పేర్కొన్నారు. అంధులు వీటిని గుర్తించే అవకాశం ఉండడంతో వారు ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా ఓటు వేయగలుగుతారని ఆయన వివరించారు. మున్ముందు ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది.

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు