అమరావతి:
రానున్న సార్వత్రిక ఎన్నికలో పోటీ చేయబోయే బీజేపీ ఎంపీ అభ్యర్థల జాబీతాను విడుదల చేసింది. ఏపీలోని ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్థలను ప్రకటించిన అనంతరం ఆయా పార్టీల్లోని అసంతృప్తులను కలుపుపోవాలని బీజేపీ భావించింది. తాజాగా రిలీజ్ చేసిన ఏపీ బీజేపీ పార్లమెంట్ అభ్యర్ధుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నరసరావుపేట-కన్నా లక్ష్మీనారాయణ
నెల్లూరు- సురేశ్ రెడ్డి
తిరుపతి- శ్రీహరిరావు
నంద్యాల-ఆదినారాయణ
కర్నూలు-పీవీ విజయసారథి
విశాఖ- దగ్గుబాటి పురందేశ్వరి
నర్సాపురం-మాణిక్యాలరావు
గుంటూరు -జయప్రకాశ్
అనంతపురం – చిరంజీవిరెడ్డి
ఏలూరు- చిన్నం రామకోటయ్య
హిందూపురం -పార్థసారథి