మళ్లీ బీజేపీదే అధికారం- అమిత్ షా

 అరుణాచల్ ప్రదేశ్: ప్రధాని నరేంద్రమోడీ తిరిగి అధికారంలోకి వస్తారని, దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రధాని మోడీ దృష్టిపెట్టారని స్పష్టం చేశారు. అరుణాచల్‌లో బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం లో మోడీ హయాంలోనే తొలి వైద్య కళాశాల ఏర్పాటైందని అన్నారు. ఐదేళ్ల క్రితం ఈశాన్య […]

మళ్లీ బీజేపీదే అధికారం- అమిత్ షా
Follow us

|

Updated on: Apr 05, 2019 | 6:41 PM

 అరుణాచల్ ప్రదేశ్: ప్రధాని నరేంద్రమోడీ తిరిగి అధికారంలోకి వస్తారని, దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రధాని మోడీ దృష్టిపెట్టారని స్పష్టం చేశారు. అరుణాచల్‌లో బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం లో మోడీ హయాంలోనే తొలి వైద్య కళాశాల ఏర్పాటైందని అన్నారు. ఐదేళ్ల క్రితం ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు గందరగోళంగా ఉండేవని.. అభివృద్ధి  ఆనవాళ్లే కానరాలేదన్నారు. కానీ బీజేపీ అధికారం లోకి వచ్చాక..  ఈ ప్రాంతంలో శాంతి స్థాపన కోసం కృషి చేస్తోందని వివరించారు. దాదాపు 40 సంవత్సరాల తరవాత దేశ ప్రధాని షిల్లాంగ్‌లో అడుగుపెట్టారని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలన్న ఉద్దేశంతో కేంద్ర మంత్రులను ఇక్కడ తరచూ పర్యటించాలని మోడీ ఆదేశించారని అమిత్ షా తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధి కోసం రూ.50వేల కోట్ల నిధులను కేంద్రం కేటాయించిందన్నారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?