ఆఫ్గాన్ మహిళలకు తాలిబన్ల ఆదేశం.. సోషల్ మీడియా ద్వారా తమ తిరుగుబాటును ఎలా వ్యక్తం చేశారో తెలుసా..
ఆఫ్గానిస్తాన్ దేశాన్ని తాలిబన్లు పూర్తిగా కైవసం చేసుకున్నారు. దీంతో అక్కడ ఇక నుంచి షరియా చట్టం అమలులో ఉంటుదని.. ఆ చట్టం ప్రకారమే తమ పాలన ఉంటుందని తాలిబన్లు ప్రకటించారు. దీంతో అక్కడి మహిళలలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Most Read Stories