బిజినెస్మెన్గా వినాయకుడు..! రూ.3 కోట్లతో మండపం అలంకరణ..
ఉజ్జయినిలోని సరాఫా యువత, కోటి రూపాయల విలువైన ఆభరణాలతో అలంకరించిన గణేష్ విగ్రహాన్ని ప్రదర్శించారు. వ్యాపారవేత్త రూపంలో ఉన్న ఈ విగ్రహం నోట్ లెక్కింపు యంత్రం, లెడ్జర్ వంటి వస్తువులతో అలంకరించబడింది. భద్రత కోసం పోలీసులు, CCTV కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
