వందేభారత్ ఏసీ స్లీపర్ వచ్చేస్తోంది.. ఇకపై తక్కువ ధరకే విమానం లాంటి ప్రయాణం.!
వందేభారత్ రైళ్ల తయారీలో ప్రస్తుతం స్టీల్ లోహాన్ని వాడుతుండగా.. హై-స్పీడ్ వేగాన్ని అందుకోవాలంటే.. అల్యూమినియం లోహాంతో రూపొందించాలి. ఇదంతా అయ్యేందుకు కనీసం రెండేళ్లు పట్టొచ్చునని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. దీనికి తగ్గట్టుగా సిగ్నలింగ్ వ్యవస్థలోనూ సమూల మార్పులు తీసుకురానున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఆగష్టు 15 నాటికి 75 వందేభారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టాల్సి ఉండగా.. ఇప్పటివరకు 25 మాత్రమే నడుస్తున్నాయి. ఈ వందేభారత్ రైలు తయారీ..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
