Hyderabad: సీఎం రేవంత్ను కలిసిన త్రిదండి చిన్నజీయర్.. “సమతా కుంభ్-2024” కు ప్రత్యేక ఆహ్వనం..
శంషాబాద్ మండలం ముచింతల్లో 20వ తేదీ నుండి 3మార్చి వరకు భగవద్ రామానుజుల "సమతా కుంభ్-2024" నిర్వహించనున్నారు. ఈ మహోత్సవానికి రావలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, జీయర్ సంస్థల ముఖ్యులు ఎర్నేని రామారావులు కలసి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి పుష్పగుచ్చాం అందించారు త్రిదండి చిన్నజీయర్. దానికంటే ముందు స్వామీజీని సీఎం రేవంత్ మర్యాదకపూర్వకంగా స్వాగతం పలికారు. ఆ తరువాత కాసేపు ఆధ్యాత్మిక తత్వంతో ముచ్చటించుకున్నారు.
Most Read Stories