Rachakonda Mounds: రాచకొండ గుట్టల్లో ఆదిమానవులు నివసించిన ఆనవాళ్లు
రాచకొండ గుట్టల్లో ప్రాచీన కాలం నాటి ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ గుట్టల్లో క్రీస్తు పూర్వం 50 వేల సంవత్సరాల క్రితమే ఎగువ పాతరాతి యుగంలో ఆదిమానవులు జీవించినట్లు ఆధారాలు లభించాయి. ఆ కాలంలో వారు వాడిన చేతిగొడ్డలి లభించిందని తెలంగాణ చరిత్రకారుడు ద్వావనపల్లి సత్యనారాయణ తెలిపారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
