AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acidity Problem: కడుపులో మంటా.. ఈ ఆహారాలను అస్సలు తినకండి..

ప్రస్తుత కాలంలో చాలా మంది జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఏ ఆహారాలు పడితే అవి తినడం వల్ల చాలా మంది ఎక్కువగా కడుపులో మంటతో బాధ పడుతున్నారు. ఈ కడుపులో మంట రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. జీర్ణ క్రియ సరిగ్గా పని చేయకపోతే.. కడుపులో మంటకు దారి తీయవచ్చు. జీర్ణాశయంలో ఉండే యాసిడ్ ఆహారాన్ని.. జీర్ణం చేయడానికి సహాయ పడుతుంది. కానీ ఈ యాసిడ్ అధికంగా ఉంటే..

Chinni Enni
|

Updated on: Mar 30, 2024 | 4:00 PM

Share
ప్రస్తుత కాలంలో చాలా మంది జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఏ ఆహారాలు పడితే అవి తినడం వల్ల చాలా మంది ఎక్కువగా కడుపులో మంటతో బాధ పడుతున్నారు. ఈ కడుపులో మంట రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి.

ప్రస్తుత కాలంలో చాలా మంది జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఏ ఆహారాలు పడితే అవి తినడం వల్ల చాలా మంది ఎక్కువగా కడుపులో మంటతో బాధ పడుతున్నారు. ఈ కడుపులో మంట రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి.

1 / 5
జీర్ణ క్రియ సరిగ్గా పని చేయకపోతే.. కడుపులో మంటకు దారి తీయవచ్చు. జీర్ణాశయంలో ఉండే యాసిడ్ ఆహారాన్ని.. జీర్ణం చేయడానికి సహాయ పడుతుంది. కానీ ఈ యాసిడ్ అధికంగా ఉంటే కడుపులో మంట వస్తుంది.

జీర్ణ క్రియ సరిగ్గా పని చేయకపోతే.. కడుపులో మంటకు దారి తీయవచ్చు. జీర్ణాశయంలో ఉండే యాసిడ్ ఆహారాన్ని.. జీర్ణం చేయడానికి సహాయ పడుతుంది. కానీ ఈ యాసిడ్ అధికంగా ఉంటే కడుపులో మంట వస్తుంది.

2 / 5
ఇలా కడుపులో మంటతో ఇబ్బంది పడే సమయంలో కొన్ని రకాల ఆహారాలను అస్సలు తినకూడదు. కారం ఉండే వెల్లుల్లి, పచ్చి మిర్చి, మిరపకాయలు, మసాలా వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే చేదుగా ఉండే ఆహారాలు కూడా తినకూడదు.

ఇలా కడుపులో మంటతో ఇబ్బంది పడే సమయంలో కొన్ని రకాల ఆహారాలను అస్సలు తినకూడదు. కారం ఉండే వెల్లుల్లి, పచ్చి మిర్చి, మిరపకాయలు, మసాలా వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే చేదుగా ఉండే ఆహారాలు కూడా తినకూడదు.

3 / 5
కడుపులో మంటగా ఉన్నప్పుడు పుల్లగా ఉండే ఆహారాలు కూడా తీసుకోకుండా ఉండాలి. కొవ్వు పదార్థాలు, తియ్యగా ఉండే ఆహారాలు తినకూడదు. అలాగే ఆహారాన్ని తినేటప్పుడు నెమ్మదిగా నమిలి తినాలి.

కడుపులో మంటగా ఉన్నప్పుడు పుల్లగా ఉండే ఆహారాలు కూడా తీసుకోకుండా ఉండాలి. కొవ్వు పదార్థాలు, తియ్యగా ఉండే ఆహారాలు తినకూడదు. అలాగే ఆహారాన్ని తినేటప్పుడు నెమ్మదిగా నమిలి తినాలి.

4 / 5
కడుపులో మంట ఎక్కువగా ఉంటే పెరుగు, మామిడి, పచ్చకాయ, ఖర్బూజా, అరటి పండు, యాపిల్, దానిమ్మ వంటిని తీసుకోవాలి. అలాగే శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు తినడం చాలా మంచిది.

కడుపులో మంట ఎక్కువగా ఉంటే పెరుగు, మామిడి, పచ్చకాయ, ఖర్బూజా, అరటి పండు, యాపిల్, దానిమ్మ వంటిని తీసుకోవాలి. అలాగే శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు తినడం చాలా మంచిది.

5 / 5
Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు