Acidity Problem: కడుపులో మంటా.. ఈ ఆహారాలను అస్సలు తినకండి..

ప్రస్తుత కాలంలో చాలా మంది జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఏ ఆహారాలు పడితే అవి తినడం వల్ల చాలా మంది ఎక్కువగా కడుపులో మంటతో బాధ పడుతున్నారు. ఈ కడుపులో మంట రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. జీర్ణ క్రియ సరిగ్గా పని చేయకపోతే.. కడుపులో మంటకు దారి తీయవచ్చు. జీర్ణాశయంలో ఉండే యాసిడ్ ఆహారాన్ని.. జీర్ణం చేయడానికి సహాయ పడుతుంది. కానీ ఈ యాసిడ్ అధికంగా ఉంటే..

|

Updated on: Mar 30, 2024 | 4:00 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఏ ఆహారాలు పడితే అవి తినడం వల్ల చాలా మంది ఎక్కువగా కడుపులో మంటతో బాధ పడుతున్నారు. ఈ కడుపులో మంట రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి.

ప్రస్తుత కాలంలో చాలా మంది జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఏ ఆహారాలు పడితే అవి తినడం వల్ల చాలా మంది ఎక్కువగా కడుపులో మంటతో బాధ పడుతున్నారు. ఈ కడుపులో మంట రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి.

1 / 5
జీర్ణ క్రియ సరిగ్గా పని చేయకపోతే.. కడుపులో మంటకు దారి తీయవచ్చు. జీర్ణాశయంలో ఉండే యాసిడ్ ఆహారాన్ని.. జీర్ణం చేయడానికి సహాయ పడుతుంది. కానీ ఈ యాసిడ్ అధికంగా ఉంటే కడుపులో మంట వస్తుంది.

జీర్ణ క్రియ సరిగ్గా పని చేయకపోతే.. కడుపులో మంటకు దారి తీయవచ్చు. జీర్ణాశయంలో ఉండే యాసిడ్ ఆహారాన్ని.. జీర్ణం చేయడానికి సహాయ పడుతుంది. కానీ ఈ యాసిడ్ అధికంగా ఉంటే కడుపులో మంట వస్తుంది.

2 / 5
ఇలా కడుపులో మంటతో ఇబ్బంది పడే సమయంలో కొన్ని రకాల ఆహారాలను అస్సలు తినకూడదు. కారం ఉండే వెల్లుల్లి, పచ్చి మిర్చి, మిరపకాయలు, మసాలా వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే చేదుగా ఉండే ఆహారాలు కూడా తినకూడదు.

ఇలా కడుపులో మంటతో ఇబ్బంది పడే సమయంలో కొన్ని రకాల ఆహారాలను అస్సలు తినకూడదు. కారం ఉండే వెల్లుల్లి, పచ్చి మిర్చి, మిరపకాయలు, మసాలా వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే చేదుగా ఉండే ఆహారాలు కూడా తినకూడదు.

3 / 5
కడుపులో మంటగా ఉన్నప్పుడు పుల్లగా ఉండే ఆహారాలు కూడా తీసుకోకుండా ఉండాలి. కొవ్వు పదార్థాలు, తియ్యగా ఉండే ఆహారాలు తినకూడదు. అలాగే ఆహారాన్ని తినేటప్పుడు నెమ్మదిగా నమిలి తినాలి.

కడుపులో మంటగా ఉన్నప్పుడు పుల్లగా ఉండే ఆహారాలు కూడా తీసుకోకుండా ఉండాలి. కొవ్వు పదార్థాలు, తియ్యగా ఉండే ఆహారాలు తినకూడదు. అలాగే ఆహారాన్ని తినేటప్పుడు నెమ్మదిగా నమిలి తినాలి.

4 / 5
కడుపులో మంట ఎక్కువగా ఉంటే పెరుగు, మామిడి, పచ్చకాయ, ఖర్బూజా, అరటి పండు, యాపిల్, దానిమ్మ వంటిని తీసుకోవాలి. అలాగే శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు తినడం చాలా మంచిది.

కడుపులో మంట ఎక్కువగా ఉంటే పెరుగు, మామిడి, పచ్చకాయ, ఖర్బూజా, అరటి పండు, యాపిల్, దానిమ్మ వంటిని తీసుకోవాలి. అలాగే శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు తినడం చాలా మంచిది.

5 / 5
Follow us
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్