Cars Production: ఈ కార్ల కథ ఖతం.. ఇక తయారీ బంద్.. ఎందుకో తెలుసుకోండి..
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా చేస్తోంది. అందులో భాగంగా ఆర్టీఈ ఎమిషన్ నిబంధనలు కఠినంగా అమలు చేయనుంది. 2023 ఏప్రిల్ 1 అంటే ఈ రోజు నుంచి ప్రతి వాహన తయారీ దారుడు ఆ నిబంధనలు తప్పనిసరిగా. అందులో భాగంగానే ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను అప్ గ్రేడ్ చేశాయి. అయితే మరికొన్ని ఉత్పత్తులను నిబంధనల ప్రకారం నిలిపివేయాల్సి ఉంటుంది. దాదాపు అన్ని దిగ్గజ కంపెనీలకు చెందిన కార్లు ఇందులో ఉన్నాయి. అంటే ఈ రోజు నుంచి ఆ కార్లు ఇక తయారు చేయకూడదు. అంటే అవి ఇక తెరమరుగు అయిపోనున్నాయి. ఆ కార్లు ఏంటో ఓసారి చూద్దాం..
Most Read Stories