Galaxy f14 5g: భారత మార్కెట్లోకి సామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. రూ. 13 వేలలో 5జీ, 50 ఎంపీ కెమెరాతో.

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ సామ్‌సంగ్‌ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గ్యాలక్సీ ఎఫ్‌ 14 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ తొలి సేల్‌ మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది..

|

Updated on: Mar 25, 2023 | 4:38 PM

దేశంలో 5జీ సేవలు విస్తరిస్తోన్న నేపథ్యంలో స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజాలు 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లో 5జీ స్మార్ట్‌ ఫోన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్ సైతం కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

దేశంలో 5జీ సేవలు విస్తరిస్తోన్న నేపథ్యంలో స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజాలు 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లో 5జీ స్మార్ట్‌ ఫోన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్ సైతం కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

1 / 5
సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌14 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ శుక్రవారం భారత్‌లో లాంచ్‌ చేశారు. అయితే మొదటి సేల్‌ మాత్రం మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఈ కామర్స్‌ సైట్స్‌లో అందుబాటులోకి రానుంది.

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌14 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ శుక్రవారం భారత్‌లో లాంచ్‌ చేశారు. అయితే మొదటి సేల్‌ మాత్రం మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఈ కామర్స్‌ సైట్స్‌లో అందుబాటులోకి రానుంది.

2 / 5
ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే.. 4జీబీ ర్యామ్‌  128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 12,990 కాగా, 6జీబీ ర్యామ్‌  128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 14,990కి అందబాటులోకి రానుంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ ఈ ఫోన్‌ ప్రత్యేకత.

ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే.. 4జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 12,990 కాగా, 6జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 14,990కి అందబాటులోకి రానుంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ ఈ ఫోన్‌ ప్రత్యేకత.

3 / 5
ఆండ్రాయిడ్‌ 13 వన్‌ యూఐ 5 ద్వారా పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5nm Exynos 1330 చిప్‌సెట్‌ను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు.

ఆండ్రాయిడ్‌ 13 వన్‌ యూఐ 5 ద్వారా పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5nm Exynos 1330 చిప్‌సెట్‌ను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు.

4 / 5
ఇక సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే ఈ స్మార్ట్‌ ఫోన్లో 25 వాట్స్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఇక సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే ఈ స్మార్ట్‌ ఫోన్లో 25 వాట్స్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
Follow us
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు