Samsung: రూ. 16 వేలలో 50 మెగాపిక్సెల్ కెమెరా.. సామ్సంగ్ నుంచి 5జీ స్మార్ట్ ఫోన్.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ సామ్సంగ్ మార్కెట్లోకి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. సామ్సంగ్ గ్యాలక్సీ ఏ 14 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ను తక్కువ ధరలో తీసుకొచ్చారు..
Most Read Stories