Samsung: రూ. 14 వేలకే 50 ఎంపీ కెమెరా.. సామ్సంగ్ నుంచి స్టన్నింగ్ 5జీ స్మార్ట్ ఫోన్..
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. సామ్సంగ్ ఎమ్14 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ తొలి సేల్ ఏప్రిల్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
