AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung: రూ. 14 వేలకే 50 ఎంపీ కెమెరా.. సామ్‌సంగ్‌ నుంచి స్టన్నింగ్ 5జీ స్మార్ట్‌ ఫోన్‌..

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్‌ ఎమ్‌14 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ తొలి సేల్ ఏప్రిల్‌ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla
|

Updated on: Apr 17, 2023 | 6:04 PM

Share
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గ్యాలక్సీ ఎమ్‌14 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేస్తోంది. దేశంలో 5జీ సేవలు విస్తరిస్తున్న తరుణంలో బడ్జెట్‌లో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది సామ్‌సంగ్‌.

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గ్యాలక్సీ ఎమ్‌14 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేస్తోంది. దేశంలో 5జీ సేవలు విస్తరిస్తున్న తరుణంలో బడ్జెట్‌లో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది సామ్‌సంగ్‌.

1 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.6 ఇంచెస్‌ పీఎల్‌ఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో క్జినాస్‌ 1330 ఆక్టా-కోర్‌ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.6 ఇంచెస్‌ పీఎల్‌ఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో క్జినాస్‌ 1330 ఆక్టా-కోర్‌ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు.

2 / 5
కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, 13 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, 13 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

3 / 5
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 25 వాట్స్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌కు సైడ్‌లో ఇచ్చారు. ఇప్పటికే లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ సేల్‌ ఏప్రిల్‌ 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదటి ప్రారంభంకానుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 25 వాట్స్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌కు సైడ్‌లో ఇచ్చారు. ఇప్పటికే లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ సేల్‌ ఏప్రిల్‌ 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదటి ప్రారంభంకానుంది.

4 / 5
 ధర విషయానికొస్తే 4GB RAM+128GB వేరియంట్ ధర రూ. 13,490, 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 14,990గా ఉంది. బ్లూ, డార్క్ బ్లూ, సిల్వర్ కలర్‌లో అందుబాటులో ఉంది.

ధర విషయానికొస్తే 4GB RAM+128GB వేరియంట్ ధర రూ. 13,490, 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 14,990గా ఉంది. బ్లూ, డార్క్ బ్లూ, సిల్వర్ కలర్‌లో అందుబాటులో ఉంది.

5 / 5
Follow Us
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!