- Telugu News Photo Gallery Sports photos Tournaments postponed due to covid 19 ipl 2021 here is the detail
ఐపీఎల్ ను మాత్రమే కాదు.. ఈ టోర్నమెంట్లను సైతం కరోనా దెబ్బ తీసింది.. అవేంటంటే.!
కరోనావైరస్ క్రికెట్ రంగాన్ని బాగా దెబ్బతీసింది. దీని కారణంగా చాలా టోర్నమెంట్లు, లీగ్లు, సిరీస్లు రద్దు అయ్యాయి. అవేంటో లుక్కేద్దాం..
Updated on: May 05, 2021 | 9:26 PM
Share

Ipl
1 / 4

కరోనా కారణంగా ఐపీఎల్ కంటే ముందే పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్) వాయిదా పడింది. ఈ ఏడాది మార్చిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పిఎస్ఎల్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
2 / 4

ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ కూడా కరోనా కారణంగా రద్దైంది. డిసెంబర్ 2020న జరగాల్సిన ఈ సిరీస్లో ఇంగ్లాండ్ బృందం బస చేసిన హోటల్ సిబ్బంది సభ్యుడికి వైరస్ సోకింది. అదే సమయంలో, ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు కూడా కోవిడ్ బారిన పడినట్లు తెలిసింది. ఈ కారణంగా, సిరీస్ను వాయిదా వేశారు.
3 / 4

ఈ ఏడాది టి20 ప్రపంచకప్ భారతదేశంలో జరగాల్సి ఉంది, కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, కరోనా సంక్షోభం కారణంగా నీలినీడలు కమ్ముకున్నాయి. టోర్నమెంట్ వాయిదా పడే అవకాశం ఉంది.
4 / 4
Related Photo Gallery
16 ఏళ్ల వయసులో అలాంటి చేదు అనుభవం.. తల పగలగొట్టిన హీరోయిన్
టాస్ గెలిచిన భారత్.. మరోసారి వైభవ్కు హ్యాండిచ్చిన గంభీర్
పీఎఫ్ ఖాతాదారులకు కొత్త పథకం
ఈ తేదీల్లో పుట్టిన వారికి ప్రేమ, పెళ్లి బంధాలలో ఎప్పుడూ కష్టాలే..
పిల్లల కోసం వెళ్తే పిండాలే మాయం..!
పిల్లలకు మొబైల్ చూపిస్తూ తినిపిస్తున్నారా?
నిద్రలేచిన తర్వాత తొలి 90 నిమిషాలే మీ రోజును నిర్ణయిస్తాయి..
ఇలాంటి ఘటన మీ జీవితంలో చూసి ఉండరు.. భయానక దృశ్యాలు..
జైలు నుంచి వచ్చి తల్లి అంత్యక్రియలు నిర్వహించిన ఫన్ బకెట్ భార్గవ్
తెలియక చేసే పొరపాటు.. మీ ప్రియమైన వారికి ఈ గిఫ్ట్లు ఇవ్వకండి
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?
హోర్ముజ్ జలసంధిలో 'మాయమవుతున్న'భారత నౌకలు..
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
వందల కోట్ల బడ్జెట్.. కానీ 1% సక్సెస్! మునుగుతున్న టాలీవుడ్!
8 ఏళ్లుగా అత్త న్యాయ పోరాటం.. కోడలికి 7 ఏళ్ల జైలు శిక్ష!
బావిలో పడ్డ మేక.. ఆ తర్వాత..
కైలాస-మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక
