46 ఏళ్ల రికార్డ్ బద్దలైంది..! టీమిండియా కుర్రాళ్లు సాధించిన అరుదైన రికార్డ్ ఇదే..
ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత బ్యాట్స్మెన్ అద్భుత ప్రదర్శన చేశారు. 46 ఏళ్ల పాత రికార్డును బద్దలు కొట్టారు. జైస్వాల్, గిల్, పంత్, రాహుల్, జడేజా, సుందర్ వంటి ఆటగాళ్ళు సెంచరీలు సాధించారు. ఈ సిరీస్ భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
