AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటకలో ఎగ్జిబిటర్స్‌ కీలక సమావేశం. ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు ఉండాల్సిందే

కర్ణాటకలో ఎగ్జిబిటర్స్‌ కీలక సమావేశం. ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు ఉండాల్సిందే

Phani CH
|

Updated on: Mar 14, 2026 | 6:52 PM

Share

బెంగళూరులో జరిగిన సౌత్ ఇండియన్ ఎగ్జిబిటర్ల సమావేశంలో ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు, థియేటర్ల రెంటల్ విధానం రద్దుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బాలీవుడ్ తరహాలో అమలు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. అయితే, చిన్న సినిమాల నిర్మాతలు ఎర్లీ ఓటీటీ విండోకు మొగ్గు చూపుతుండగా, ఓటీటీ సంస్థలు త్వరగా డిజిటల్ రిలీజ్‌లు కోరుతున్నాయి.

బెంగళూరులో సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలకు సంబంధించిన ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓటీటీ రిలీజ్ విధానం, థియేటర్ల రెంట్ విధానంపై ప్రధానంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బాలీవుడ్‌లో అమలులో ఉన్న విధంగానే సౌత్ సినిమాలకు కూడా ఓటీటీ రిలీజ్‌కు కనీసం ఎనిమిది వారాల విండో ఉండాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ సినిమా అయినా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలన్న నిబంధన బాలీవుడ్‌లో ఉంది. అదే పద్ధతిని సౌత్‌లోనూ అమలు చేయాలని సౌత్ ఇండియన్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇంకా తగ్గే అవకాశం

ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..

పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య

శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో

కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!

Follow Us