WTC Final: ఆ ముగ్గురు స్టార్ ఆటగాళ్లు టీమిండియా తుది జట్టులో చోటు దక్కించుకోగలరా.?
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు టీమిండియా జూన్ 2వ తేదీన ఇంగ్లాండ్ పయనం కానుంది. ఈ తరుణంలో ముగ్గురు ఆటగాళ్ల ఫిట్నెస్పై ప్రశ్నలు తలెత్తాయి..
Updated on: May 21, 2021 | 4:26 PM
Share

ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగుతుందని తెలుస్తోంది. దాన్ని బట్టి చూస్తే టీంలో.. రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, పుజారా, కోహ్లీ, రహనే, రిషబ్ పంత్, అశ్విన్, జడేజా, బుమ్రా, ఇషాంత్, షమీలు ఉండే అవకాశం ఉంది.
1 / 5

కేఎల్ రాహుల్
2 / 5

వృద్దిమాన్ సాహా
3 / 5

ప్రసిద్ద్ కృష్ణ
4 / 5

ఇంగ్లాండ్ పర్యటన కోసం 24 మంది ఆటగాళ్లను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇందులో 4 మంది ఆటగాళ్ళు స్టాండ్బైగా వెళ్తున్నారు. భారత జట్టు జూన్ 18 నుండి జూన్ 22 వరకు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడనుంది. దీని తరువాత, ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆగస్టు 4న ప్రారంభమవుతుంది.
5 / 5
Related Photo Gallery
EV ఛార్జ్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
ఏఐ పవర్డ్ ఫీచర్లతో మార్కెట్లోకి గెలాక్సీ ఏ27 5జీ
టాటా ఈవీ బుకింగ్స్ స్టార్ట్.. ఫీచర్లు తెలుసా
పవన్ సినిమాలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన నాగదుర్గ
అమరావతి వర్సెస్ మావిగన్.. ఏపీలో మళ్లీ క్యాపిటల్ కన్ఫ్యూజన్
నెల ప్రారంభంలోనే 4 శుభవార్తలు. దేశ ప్రజలకు ఊరట..
ఆంధ్ర స్పెషల్ మసాలా పచ్చిమిర్చి కూర..
వైట్ హౌస్ని సందర్శించిన టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్
16 ఏళ్ల వయసులో అలాంటి చేదు అనుభవం.. తల పగలగొట్టిన హీరోయిన్
టాస్ గెలిచిన భారత్.. మరోసారి వైభవ్కు హ్యాండిచ్చిన గంభీర్
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?
హోర్ముజ్ జలసంధిలో 'మాయమవుతున్న'భారత నౌకలు..
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
వందల కోట్ల బడ్జెట్.. కానీ 1% సక్సెస్! మునుగుతున్న టాలీవుడ్!
8 ఏళ్లుగా అత్త న్యాయ పోరాటం.. కోడలికి 7 ఏళ్ల జైలు శిక్ష!
బావిలో పడ్డ మేక.. ఆ తర్వాత..
కైలాస-మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక
