Vasanthotsavam : కనుల విందు.. కమనీయం, తిరుచానూరులో ముగిసిన శ్రీ పద్మావతిదేవి అమ్మవారి వసంతోత్సవాలు

Sri Padmavathi temple Thiruchanur : చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు గురువారం ముగిశాయి.

Vasanthotsavam :  కనుల విందు.. కమనీయం, తిరుచానూరులో ముగిసిన శ్రీ పద్మావతిదేవి అమ్మవారి వసంతోత్సవాలు
సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు వేద పారాయ‌ణం, మంగళ వాయిద్యాలు, రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆల‌య ప్రాంగ‌ణంలోనే అమ్మవారి ఊరేగింపు జరిపారు. అనంతరం మహా పూర్ణాహూతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగుస్తాయి.
Follow us

|

Updated on: May 27, 2021 | 7:38 PM