వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
ఆగస్టు 21 వరలక్ష్మీవ్రతం. అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. మహిళలు ఉదయాన్నే నిద్రలేచి వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ఐదుగురు లేదా తొమ్మిది మంది ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం ఇచ్చి పంపిస్తారు. అయితే ఈ తాంబూలం ఇచ్చే సమయంలో అస్సలే కొన్ని తప్పులు చేయకూడదంట. అవి ఏవో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
