Tirupati: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. రేపు రూ. 300 టికెట్ కోటాను రిలీజ్ చేయనున్న టీటీడీ.. ఏ సమయంలోనంటే
Tirupati: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల తిరుపతి. శ్రీవారి ని దర్శించుకుని తమ మొక్కలు తీర్చుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు క్యూ కడతారు. అయితే కోవిడ్ ఎఫెక్ట్ అన్నిరంగాలపై పడినట్లు.. స్వామివారి ఆలయదర్శనంపై కూడా పడింది. దీంతో భక్తుల దర్శనానికి నిబంధనలను టీటీడీ అధికారులు అమలు చేస్తున్నారు.
Most Read Stories