Srisailam: 35 రోజుల్లో రూ.5.88 కోట్ల కానుకలు.. శ్రీశైలం మల్లన్నకు భక్తుల వెల్లువ
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానానికి 35 రోజుల్లో హుండీ కానుకల రూపంలో దాదాపు రూ.5.89 కోట్ల ఆదాయం లభించింది. నగదుతో పాటు 87 గ్రాములకు పైగా బంగారం, 4.250 కిలోల వెండి, వివిధ దేశాల కరెన్సీలు లభించాయి. మరోవైపు, శ్రీశైలంతో ఆధ్యాత్మిక అనుబంధం ఉన్న చెంచు గిరిజనులకు ప్రతి నెలా చివరి బుధవారం ఉచిత స్పర్శ దర్శనం, వసతి, భోజన సదుపాయాలను దేవస్థానం కల్పిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
