Pidakala War: ఆ గ్రామంలో నేడే పిడకల సమరం.. త్రేతాయుగం నుంచి ప్రేమికుల కోసం కొనసాగుతున్న సాంప్రదయం వెనుక కథ ఏమిటంటే..
త్రేతాయుగంలో కాళికా మాత (భద్రకాళిక అమ్మ వారు ) వీరభద్ర స్వామి వార్ల మధ్య జరిగిన ప్రేమ పెళ్లి వ్యవహార గొడవను ఇప్పటికి ఆ గ్రామస్థులు కొనసాగిస్తున్నరు. వారి ఇరువురూ మీద ఉన్న భక్తితో ఇరువర్గాల వారు ఉగాది పర్వదినం వెళ్ళిన మర్నాడు ఆవు పేడతో తయారు చేసిన ఎండిన పిడికలతో ఒక్కసారిగా దాడులు చేసుకొంటారు. గాయాలు కావడం తప్పని సరి అయిన ఒకరిపై మరొకరు భక్తితో ఈ సమరంలో ముందుకు సాగుతున్నారు. ఆ భక్తి గొడవ ను చూడాలంటే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామానికి చేరుకోవలసిందే ఎవరైనా..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
