శివుడు శయనిస్తూ కనిపించే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా.. అక్కడ ఆయనకు అభిషేకం కూడా ఉండదు..
మన దేశంలో ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. కొన్ని చోట్ల మానవ రూపంలో విగ్రహాలు ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లోని పళ్లి కొండేశ్వర క్షేత్రంలో శివుడు పార్వతి ఒడిలో పడుకున్న రూపంలో కనిపిస్తాడు. దేశంలో ఇటువంటి విగ్రహం ఇదొక్కటే. ఈ క్షేత్రాన్ని సూరుటుపళ్లి అని కూడా అంటారు.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
