Muthappan Temple: ఆ గుడిలో కుక్కలకు ప్రత్యేక స్థానం.. దేవుడికి చేపలు టీ నైవేద్యం.. భక్తులకు ప్రసాదం..
భారత దేశం ఆధ్యాత్మికత నెలవు. ఎన్నో విశిష్టమైన దేవాలయాలు ఉన్నాయి. పురాతన ఆచారాలు, విభిన్న సంప్రదాయాల కారణంగా భక్తులు ఈ దేవాలయాలలో పూజలు బిన్నంగా చేస్తారు. రకరకాల కానుకలను సమర్పిస్తారు. కొన్ని దేవాలయాల్లో పువ్వులు, పండ్లు సహా సాత్వికాహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తే.. మరొకొన్ని దేవాలయాల్లో మద్యం మాంసం, నూడుల్స్ , చాక్లెట్ల వంటి వాటిని కూడా ప్రసాదంగా అందిస్తారు. అయితే, భక్తులకు టీని ప్రసాదంగా అందించే ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. ఈ రోజు ఆ ఆలయం గురించి తేలుకుందాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7