పండుగే పండుగ.. ఉగాది నుంచి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
మార్చి 19న తెలుగు ప్రజలు అందరూ ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉగాది పండుగను తెలుగు నూతననామ సంవత్సరం అంటారు. అయితే 2026 మార్చి 19 నుంచి శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి, ఆరు రుచుల పచ్చడి ప్రసాదం తీసుకొని, తప్పనిసరిగా పంచాంగ శ్రవణం వింటారు. ముఖ్యంగా తమ రాశి వారికి ఎలా ఉంది? ఆదాయ వ్యయాల గురించి తెలుసుకుంటారు. కాగా, ఇప్పుడు ఉగాది తర్వాత నుంచి ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
