కార్తీక మాసం స్పెషల్.. పవిత్ర పంచారామా ఆలయాల చరిత్ర ఇదే..
రానుంది కార్తీకమాసం. ఈ మాసంలో పంచారామాలను ఒక్కరోజులో దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందని నమ్మకం. పంచా క్షేత్రాలు లేదా పంచారామాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శివుడికి అంకితం చేయబడిన ఐదు పురాతన హిందూ దేవాలయాల సమూహం. ఈ ఆలయాలు ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతి, పాలకొల్లు, భీమవరంలో ఉన్నాయి. ప్రాంతీయ పురాణాల ప్రకారం.. ఈ ఆలయాలలోని లింగాలను, అరమాలుగా సూచిస్తారు. ఒకే ఏకీకృత శివలింగం నుండి సృష్టించబడ్డాయని నమ్ముతారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
