AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir: బాల రామయ్యకు అరుదైన కానుక.. కర్ణాటక భక్తుల సమర్పణ

కోట్లాది హిందువుల కల తీరి అయోధ్యలో బాల రామయ్య కొలువుదీరాడు. రామయ్యకు అత్తారిల్లు అయిన నేపాల్ సహా దేశ విదేశాల నుంచి భక్తులు భూరి విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. తాజాగా రాంలాలా పట్ల తమకున్న భక్తితో బాల రామయ్య కోసం కొంతమంది భక్తులు కలిసి వెండి విల్లు, బాణాన్ని తయారు చేయించారు. ఇవి బాల రామయ్య చేతిలో అలంకరించేందుకు త్వరలో అయోధ్యకు చేరుకోనున్నాయి.

Surya Kala
|

Updated on: May 24, 2024 | 4:00 PM

Share
అయోధ్య శ్రీరాముడికి బెంగళూరుకు చెందిన కొంతమంది భక్తులు వెండితో విల్లు బాణాలు సమర్పించారు. అత్యంత అందమైన, మంత్రముగ్ధులను చేసే విధంగా ఉన్న వెండి విల్లు, బాణాన్ని ఈ రోజు శృంగేరి పీఠానికి చేరుకున్నాయి. ఇక్కడ స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆపై అయోధ్యకు పంపబడుతుంది.

అయోధ్య శ్రీరాముడికి బెంగళూరుకు చెందిన కొంతమంది భక్తులు వెండితో విల్లు బాణాలు సమర్పించారు. అత్యంత అందమైన, మంత్రముగ్ధులను చేసే విధంగా ఉన్న వెండి విల్లు, బాణాన్ని ఈ రోజు శృంగేరి పీఠానికి చేరుకున్నాయి. ఇక్కడ స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆపై అయోధ్యకు పంపబడుతుంది.

1 / 7
జనవరి 22న జరిగిన అయోధ్యలో రాముని పట్టాభిషేకం రోజున శృంగేరిలోని ఋత్విజులు, పూజారులు అయోధ్యలో జరిగిన మతపరమైన కార్యక్రమాలు, ఆచారాలలో పాల్గొన్నారు. అంతే కాదు అయోధ్య రాముని జలాభిషేకం కోసం శృంగేరి శారదాంభే కొలువుదీరిన తుంగా నది నుంచి నీటిని తీసుకుని వెళ్లారు.

జనవరి 22న జరిగిన అయోధ్యలో రాముని పట్టాభిషేకం రోజున శృంగేరిలోని ఋత్విజులు, పూజారులు అయోధ్యలో జరిగిన మతపరమైన కార్యక్రమాలు, ఆచారాలలో పాల్గొన్నారు. అంతే కాదు అయోధ్య రాముని జలాభిషేకం కోసం శృంగేరి శారదాంభే కొలువుదీరిన తుంగా నది నుంచి నీటిని తీసుకుని వెళ్లారు.

2 / 7
బాల రామయ్య ఆలయంలోని గర్భ గుడిలో బాల రాముడి విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన శిల్పి మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కడం మనందరికీ గర్వకారణం.

బాల రామయ్య ఆలయంలోని గర్భ గుడిలో బాల రాముడి విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన శిల్పి మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కడం మనందరికీ గర్వకారణం.

3 / 7
చాలా అందమైన, మనోహరమైన వెండి విల్లు, బాణం ఈ రోజు శృంగేరి శ్రీ వారిచే ఆశీర్వదించబడింది. తర్వాత అయోధ్యకు పంపుతారు. శృంగేరి సీనియర్ శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ పూజలు నిర్వహించగా జూనియర్ గురువు మిధుశేఖర శ్రీ చేతితో వెండి బాణంకు పూజాదికార్యక్రమాలను నిర్వహించారు.

చాలా అందమైన, మనోహరమైన వెండి విల్లు, బాణం ఈ రోజు శృంగేరి శ్రీ వారిచే ఆశీర్వదించబడింది. తర్వాత అయోధ్యకు పంపుతారు. శృంగేరి సీనియర్ శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ పూజలు నిర్వహించగా జూనియర్ గురువు మిధుశేఖర శ్రీ చేతితో వెండి బాణంకు పూజాదికార్యక్రమాలను నిర్వహించారు.

4 / 7
ఇప్పటివరకు బాల రామయ్య కోసం బంగారు బాణాలు, విల్లులు, కిరీటాలు, బంగారం, వెండి పాదరక్షలు వంటి అనేక రకాల కానుకలు భక్తులు భూరి కానుకలను సమర్పించారు.

ఇప్పటివరకు బాల రామయ్య కోసం బంగారు బాణాలు, విల్లులు, కిరీటాలు, బంగారం, వెండి పాదరక్షలు వంటి అనేక రకాల కానుకలు భక్తులు భూరి కానుకలను సమర్పించారు.

5 / 7
 అయోధ్య శ్రీరాముడికి బెంగళూరుకు చెందిన కొంతమంది భక్తులు వెండితో విల్లు బాణాలు సమర్పించారు. అత్యంత అందమైన, మంత్రముగ్ధులను చేసే విధంగా ఉన్న వెండి విల్లు, బాణాన్ని ఈ రోజు శృంగేరి పీఠానికి చేరుకున్నాయి. ఇక్కడ స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆపై అయోధ్యకు పంపబడుతుంది.

అయోధ్య శ్రీరాముడికి బెంగళూరుకు చెందిన కొంతమంది భక్తులు వెండితో విల్లు బాణాలు సమర్పించారు. అత్యంత అందమైన, మంత్రముగ్ధులను చేసే విధంగా ఉన్న వెండి విల్లు, బాణాన్ని ఈ రోజు శృంగేరి పీఠానికి చేరుకున్నాయి. ఇక్కడ స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆపై అయోధ్యకు పంపబడుతుంది.

6 / 7
ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామభక్తుడు చల్లా శ్రీనివాస్ అనే భక్తుడు అయోధ్యలోని రాముడికి వెండి విల్లును సమర్పించారు.

ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామభక్తుడు చల్లా శ్రీనివాస్ అనే భక్తుడు అయోధ్యలోని రాముడికి వెండి విల్లును సమర్పించారు.

7 / 7
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?