Haridwar Kumbh Mela 2021: కోవిడ్ నిబంధనల నడుమ హరిద్వార్ కుంభమేళా.. విశిష్టత ఏమిటో తెలుసా..!
కుంభమేళాను హిందువులు అతి పవిత్రమైన క్రతువుగా భావిస్తారు. ఈ ఆధ్యాత్మిక వేడుక్కి దేశవిదేశాలనుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. అయితే ఈసారి హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళాకు హాజరయ్యే భక్తులకు అక్కడ ప్రభుత్వం కొన్ని నిబంధనలను పెట్టింది. యాత్రికులు తప్పనిసరిగా ఆర్టిపిసిఆర్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకునిరావాల్సిందిగా సూచించి.
Most Read Stories