Chanakya Niti: ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తి అప్రమత్తంగా ఉంటే.. భవిష్యత్తులో ఏర్పడే సమస్యలను పరిష్కరించుకోవచ్చు

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు చిన్నతనంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. తక్షశిలలో విద్యాభ్యాసం చేసి.. అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. తన జీవిత అనుభవాలను నీతి శాస్త్రంలో పొందుపరిచాడు. నేటి మనవ జీవితానికి ఎంతో ఉపయోకరమైనవని పెద్దల నమ్మకం.

|

Updated on: Apr 01, 2022 | 9:18 AM

 ఆచార్య చాణక్యుడు ఒక శ్లోకం ద్వారా జీవితంలో ప్రతి మనిషికి ఎదురయ్యే కొన్ని పరిస్థితులను వివరించాడు. వీటి గురించి ఒక వ్యక్తి అవగాహన కలిగి ఉంటే, భవిష్యత్తులో అనేక ఇబ్బందులను నివారించవచ్చు. 'దృష్టిపూతం న్యసేత్పాదం వస్త్రపూతం జలం పిబేత్‌| సత్యపూతాం వదే ద్వాచం మనఃపూతం సమాచరేత్‌ ||' అని ఆచార్య చెప్పారు.

ఆచార్య చాణక్యుడు ఒక శ్లోకం ద్వారా జీవితంలో ప్రతి మనిషికి ఎదురయ్యే కొన్ని పరిస్థితులను వివరించాడు. వీటి గురించి ఒక వ్యక్తి అవగాహన కలిగి ఉంటే, భవిష్యత్తులో అనేక ఇబ్బందులను నివారించవచ్చు. 'దృష్టిపూతం న్యసేత్పాదం వస్త్రపూతం జలం పిబేత్‌| సత్యపూతాం వదే ద్వాచం మనఃపూతం సమాచరేత్‌ ||' అని ఆచార్య చెప్పారు.

1 / 5
ఈ శ్లోకం ద్వారా, ఆచార్య చాణక్యుడు జీవితంలో ముందుకెళ్తున్న సమయంలో.. మీ దృష్టిని సరిగ్గా ఉంచుకోవాలని సూచించాడు. జీవితంలో ప్రయాణం చేస్తున్న సమయంలో వ్యక్తులు తరచుగా పొరపాట్లు చేస్తుంటే.. ప్రమాదానికి గురవుతారు. కనుక నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దీంతో మీరు ఇబ్బందులను నివారించవచ్చు.

ఈ శ్లోకం ద్వారా, ఆచార్య చాణక్యుడు జీవితంలో ముందుకెళ్తున్న సమయంలో.. మీ దృష్టిని సరిగ్గా ఉంచుకోవాలని సూచించాడు. జీవితంలో ప్రయాణం చేస్తున్న సమయంలో వ్యక్తులు తరచుగా పొరపాట్లు చేస్తుంటే.. ప్రమాదానికి గురవుతారు. కనుక నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దీంతో మీరు ఇబ్బందులను నివారించవచ్చు.

2 / 5
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా ముఖ్యం. నీరు శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. ఆరోగ్యంగా ఉంచడంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కనుక నీటిని ఎప్పుడూ గుడ్డలో వడకట్టి తాగాలి. కలుషిత నీరు మనిషిని అనారోగ్యానికి గురి చేస్తుంది. పూర్వ కాలంలో నీటిని శుభ్రం చేయడానికి ఎటువంటి మార్గాలు లేవు. అప్పుడు  నీటిని గుడ్డ ద్వారా ఫిల్టర్ చేసేవారు. నేడు, వాస్తవానికి, నీటిని శుభ్రపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే ఆచార్య చాణక్య చెప్పిన ఈ ముందు జాగ్రత్త నేటికీ అనుసరణీయం.

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా ముఖ్యం. నీరు శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. ఆరోగ్యంగా ఉంచడంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కనుక నీటిని ఎప్పుడూ గుడ్డలో వడకట్టి తాగాలి. కలుషిత నీరు మనిషిని అనారోగ్యానికి గురి చేస్తుంది. పూర్వ కాలంలో నీటిని శుభ్రం చేయడానికి ఎటువంటి మార్గాలు లేవు. అప్పుడు నీటిని గుడ్డ ద్వారా ఫిల్టర్ చేసేవారు. నేడు, వాస్తవానికి, నీటిని శుభ్రపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే ఆచార్య చాణక్య చెప్పిన ఈ ముందు జాగ్రత్త నేటికీ అనుసరణీయం.

3 / 5
ఏదైనా పనిని ప్రారంభించే ముందు.. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోండి. అంచనా వేయండి. ఆపై ఆ పనిని ప్రారంభించాలని నిర్ణయించుకోండి. కానీ మీరు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే.. ఆ పనిని హృదయ పూర్వకంగా పూర్తి చేయండి. చేపట్టిన పనిని ఎట్టి పరిస్థితుల్లొనూ మధ్యలో వదిలేయకండి. అప్పుడే మీరు విజయం సాధించగలరు.

ఏదైనా పనిని ప్రారంభించే ముందు.. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోండి. అంచనా వేయండి. ఆపై ఆ పనిని ప్రారంభించాలని నిర్ణయించుకోండి. కానీ మీరు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే.. ఆ పనిని హృదయ పూర్వకంగా పూర్తి చేయండి. చేపట్టిన పనిని ఎట్టి పరిస్థితుల్లొనూ మధ్యలో వదిలేయకండి. అప్పుడే మీరు విజయం సాధించగలరు.

4 / 5
అబద్ధాలను ఆశ్రయించాల్సిన అని ఏదైనా సరే చేయకండి. ఒక్క అబద్ధాన్ని దాచాలంటే ఎన్నో అబద్ధాలు చెప్పాలి. అలాంటి వ్యక్తి ఏదో ఒకరోజు కచ్చితంగా ఇబ్బందుల్లో పడతాడు

అబద్ధాలను ఆశ్రయించాల్సిన అని ఏదైనా సరే చేయకండి. ఒక్క అబద్ధాన్ని దాచాలంటే ఎన్నో అబద్ధాలు చెప్పాలి. అలాంటి వ్యక్తి ఏదో ఒకరోజు కచ్చితంగా ఇబ్బందుల్లో పడతాడు

5 / 5
Follow us
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు