Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రయ్.. రయ్.. టికెట్ ఛార్జీలు, టైమింగ్స్ ఇవే..

యువర్ అటెన్షన్ ప్లీజ్.. తెలుగు రాష్ట్రాల మధ్య వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోంది. ఇదే దక్షిణాదిన రెండో ట్రైన్ కాగా.. తెలుగు రాష్ట్రాల మధ్య మొదటిది.

|

Updated on: Jan 15, 2023 | 12:00 PM

యువర్ అటెన్షన్ ప్లీజ్.. తెలుగు రాష్ట్రాల మధ్య వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోంది. సంక్రాంతి పండుగ నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ట్రైన్‌ను ప్రారంభించారు. ఇక ఇదే దక్షిణాదిన రెండో ట్రైన్ కాగా.. తెలుగు రాష్ట్రాల మధ్య మొదటిది. మరి లేట్ ఎందుకు ఈ ట్రైన్‌కు సంబంధించిన టైమింగ్స్, టికెట్ రేట్స్‌పై ఓ లుక్కేద్దాం పదండి.

యువర్ అటెన్షన్ ప్లీజ్.. తెలుగు రాష్ట్రాల మధ్య వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోంది. సంక్రాంతి పండుగ నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ట్రైన్‌ను ప్రారంభించారు. ఇక ఇదే దక్షిణాదిన రెండో ట్రైన్ కాగా.. తెలుగు రాష్ట్రాల మధ్య మొదటిది. మరి లేట్ ఎందుకు ఈ ట్రైన్‌కు సంబంధించిన టైమింగ్స్, టికెట్ రేట్స్‌పై ఓ లుక్కేద్దాం పదండి.

1 / 7
Vande Bharat Express

Vande Bharat Express

2 / 7
విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు చైర్ కార్‌ టికెట్‌ ధర రూ.1,720, ఎగ్జిక్యూటివ్‌ చైర్ కార్‌ టికెట్‌ ధర రూ.3,170గా ఉంది. అటు సికింద్రాబాద్ - విశాఖ చైర్ కార్‌ టికెట్‌ ధర రూ.1665, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ రూ.3,120గా నిర్ణయించారు. ఇక సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ చైర్ కారు రూ.905గా, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ రూ.1775గా ఉంది. సికింద్రాబాద్‌ నుంచి రాజమండ్రికి చైర్ కారు రూ.1365గా, ఎగ్జి‌క్యూటివ్ క్లాస్ రూ.2485.

విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు చైర్ కార్‌ టికెట్‌ ధర రూ.1,720, ఎగ్జిక్యూటివ్‌ చైర్ కార్‌ టికెట్‌ ధర రూ.3,170గా ఉంది. అటు సికింద్రాబాద్ - విశాఖ చైర్ కార్‌ టికెట్‌ ధర రూ.1665, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ రూ.3,120గా నిర్ణయించారు. ఇక సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ చైర్ కారు రూ.905గా, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ రూ.1775గా ఉంది. సికింద్రాబాద్‌ నుంచి రాజమండ్రికి చైర్ కారు రూ.1365గా, ఎగ్జి‌క్యూటివ్ క్లాస్ రూ.2485.

3 / 7
మరోవైపు ఈ రైలు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ స్టేషన్లలో ఆగుతుంది. రాజమండ్రిలో 2 నిమిషాలు, విజయవాడలో 5 నిమిషాలు, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఒక్కో నిమిషం ఈ ట్రైన్ హాల్ట్ అవుతుంది.  ఇందులో 14 ఏసీ ఛైర్‌ కార్లు, 2 ఎగ్జిక్యూటివ్‌ ఏసీ ఛైర్‌ కార్‌ కోచ్‌లు ఉన్నాయి. ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఈ రైలు ప్రతీ ఉదయం 5.45 గంటలకు వైజాగ్ స్టేషన్‌లో బయల్దేరి.. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి మొదలై.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుతుంది.

మరోవైపు ఈ రైలు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ స్టేషన్లలో ఆగుతుంది. రాజమండ్రిలో 2 నిమిషాలు, విజయవాడలో 5 నిమిషాలు, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఒక్కో నిమిషం ఈ ట్రైన్ హాల్ట్ అవుతుంది. ఇందులో 14 ఏసీ ఛైర్‌ కార్లు, 2 ఎగ్జిక్యూటివ్‌ ఏసీ ఛైర్‌ కార్‌ కోచ్‌లు ఉన్నాయి. ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఈ రైలు ప్రతీ ఉదయం 5.45 గంటలకు వైజాగ్ స్టేషన్‌లో బయల్దేరి.. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి మొదలై.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుతుంది.

4 / 7
ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఉన్న 700 కిలోమీటర్లను కేవలం 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య ఇతర  రైళ్లతో పోలిస్తే ఈ రైలు సుమారు 3 గంటల సమయాన్ని ఆదా చేస్తుండగా.. దురుంతో కంటే గంటన్నర వ్యవధి ముందే ఈ ట్రైన్ గమ్యస్ధానానికి చేరుతుంది. దురంతో 10 గంటలు, గరీబ్‌రధ్ ఎక్స్‌ప్రెస్ 11.10 గంటలు, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 11.25 గంటలు, గోదావరి ఎక్స్‌ప్రెస్ 12.05 గంటలు, ఈస్ట్‌కోస్ట్‌ 12.40 గంటలు, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ 12.45 గంటల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుతాయి.

ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఉన్న 700 కిలోమీటర్లను కేవలం 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య ఇతర రైళ్లతో పోలిస్తే ఈ రైలు సుమారు 3 గంటల సమయాన్ని ఆదా చేస్తుండగా.. దురుంతో కంటే గంటన్నర వ్యవధి ముందే ఈ ట్రైన్ గమ్యస్ధానానికి చేరుతుంది. దురంతో 10 గంటలు, గరీబ్‌రధ్ ఎక్స్‌ప్రెస్ 11.10 గంటలు, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 11.25 గంటలు, గోదావరి ఎక్స్‌ప్రెస్ 12.05 గంటలు, ఈస్ట్‌కోస్ట్‌ 12.40 గంటలు, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ 12.45 గంటల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుతాయి.

5 / 7
విశాఖ - సికింద్రాబాద్(20833):  విశాఖపట్నం - ఉదయం 5.45, రాజమండ్రి - ఉదయం 7.55, విజయవాడ - ఉదయం 10.00, ఖమ్మం - ఉదయం 11.00, వరంగల్ - మధ్యాహ్నం 12.05, సికింద్రాబాద్ - మధ్యాహ్నం 14.15

విశాఖ - సికింద్రాబాద్(20833): విశాఖపట్నం - ఉదయం 5.45, రాజమండ్రి - ఉదయం 7.55, విజయవాడ - ఉదయం 10.00, ఖమ్మం - ఉదయం 11.00, వరంగల్ - మధ్యాహ్నం 12.05, సికింద్రాబాద్ - మధ్యాహ్నం 14.15

6 / 7
సికింద్రాబాద్ - విశాఖ(20834): సికింద్రాబాద్ - మధ్యాహ్నం 15.00, వరంగల్ - మధ్యాహ్నం 16.35, ఖమ్మం - మధ్యాహ్నం 17.45, విజయవాడ - రాత్రి 7.00, రాజమండ్రి - రాత్రి 8.58, విశాఖపట్నం - రాత్రి 11.30

సికింద్రాబాద్ - విశాఖ(20834): సికింద్రాబాద్ - మధ్యాహ్నం 15.00, వరంగల్ - మధ్యాహ్నం 16.35, ఖమ్మం - మధ్యాహ్నం 17.45, విజయవాడ - రాత్రి 7.00, రాజమండ్రి - రాత్రి 8.58, విశాఖపట్నం - రాత్రి 11.30

7 / 7
Follow us
Latest Articles
'అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక'..తల్లికి రైతు బిడ్డ గిఫ్ట్
'అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక'..తల్లికి రైతు బిడ్డ గిఫ్ట్
పన్ను చెల్లించే ఉద్యోగులకు అలెర్ట్.. ఆ ఫామ్ లేకపోతే పన్ను బాదుడు
పన్ను చెల్లించే ఉద్యోగులకు అలెర్ట్.. ఆ ఫామ్ లేకపోతే పన్ను బాదుడు
వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో మరో కాంగ్రెస్ నేత..!
వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో మరో కాంగ్రెస్ నేత..!
అర్ధరాత్రి చుక్కేసి పోలీస్‌ కాలర్‌ పట్టుకుని రచ్చచేసిన యువతులు..!
అర్ధరాత్రి చుక్కేసి పోలీస్‌ కాలర్‌ పట్టుకుని రచ్చచేసిన యువతులు..!
దుమ్ములేపిన శామ్సంగ్, యాపిల్.. ఎన్ని ఫోన్లు అమ్ముడయ్యాయో తెలుసా?
దుమ్ములేపిన శామ్సంగ్, యాపిల్.. ఎన్ని ఫోన్లు అమ్ముడయ్యాయో తెలుసా?
మంచి మనసు చాటుకున్న స్టైలీష్ స్టార్..
మంచి మనసు చాటుకున్న స్టైలీష్ స్టార్..
భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 8 ఏ లాంచ్.. రూ.20 వేల తగ్గింపు
భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 8 ఏ లాంచ్.. రూ.20 వేల తగ్గింపు
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఆరేళ్ల బిడ్డను మొసళ్ళకు ఆహారంగా వేసిన తల్లి..!
ఆరేళ్ల బిడ్డను మొసళ్ళకు ఆహారంగా వేసిన తల్లి..!
మరో 2 రోజులు కుండబోత వర్షాలు.. పిడుగులు, ఈదురుగాలులు కూడా..
మరో 2 రోజులు కుండబోత వర్షాలు.. పిడుగులు, ఈదురుగాలులు కూడా..