AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రయ్.. రయ్.. టికెట్ ఛార్జీలు, టైమింగ్స్ ఇవే..

యువర్ అటెన్షన్ ప్లీజ్.. తెలుగు రాష్ట్రాల మధ్య వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోంది. ఇదే దక్షిణాదిన రెండో ట్రైన్ కాగా.. తెలుగు రాష్ట్రాల మధ్య మొదటిది.

Ravi Kiran
|

Updated on: Jan 15, 2023 | 12:00 PM

Share
యువర్ అటెన్షన్ ప్లీజ్.. తెలుగు రాష్ట్రాల మధ్య వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోంది. సంక్రాంతి పండుగ నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ట్రైన్‌ను ప్రారంభించారు. ఇక ఇదే దక్షిణాదిన రెండో ట్రైన్ కాగా.. తెలుగు రాష్ట్రాల మధ్య మొదటిది. మరి లేట్ ఎందుకు ఈ ట్రైన్‌కు సంబంధించిన టైమింగ్స్, టికెట్ రేట్స్‌పై ఓ లుక్కేద్దాం పదండి.

యువర్ అటెన్షన్ ప్లీజ్.. తెలుగు రాష్ట్రాల మధ్య వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోంది. సంక్రాంతి పండుగ నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ట్రైన్‌ను ప్రారంభించారు. ఇక ఇదే దక్షిణాదిన రెండో ట్రైన్ కాగా.. తెలుగు రాష్ట్రాల మధ్య మొదటిది. మరి లేట్ ఎందుకు ఈ ట్రైన్‌కు సంబంధించిన టైమింగ్స్, టికెట్ రేట్స్‌పై ఓ లుక్కేద్దాం పదండి.

1 / 7
Vande Bharat Express

Vande Bharat Express

2 / 7
విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు చైర్ కార్‌ టికెట్‌ ధర రూ.1,720, ఎగ్జిక్యూటివ్‌ చైర్ కార్‌ టికెట్‌ ధర రూ.3,170గా ఉంది. అటు సికింద్రాబాద్ - విశాఖ చైర్ కార్‌ టికెట్‌ ధర రూ.1665, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ రూ.3,120గా నిర్ణయించారు. ఇక సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ చైర్ కారు రూ.905గా, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ రూ.1775గా ఉంది. సికింద్రాబాద్‌ నుంచి రాజమండ్రికి చైర్ కారు రూ.1365గా, ఎగ్జి‌క్యూటివ్ క్లాస్ రూ.2485.

విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు చైర్ కార్‌ టికెట్‌ ధర రూ.1,720, ఎగ్జిక్యూటివ్‌ చైర్ కార్‌ టికెట్‌ ధర రూ.3,170గా ఉంది. అటు సికింద్రాబాద్ - విశాఖ చైర్ కార్‌ టికెట్‌ ధర రూ.1665, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ రూ.3,120గా నిర్ణయించారు. ఇక సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ చైర్ కారు రూ.905గా, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ రూ.1775గా ఉంది. సికింద్రాబాద్‌ నుంచి రాజమండ్రికి చైర్ కారు రూ.1365గా, ఎగ్జి‌క్యూటివ్ క్లాస్ రూ.2485.

3 / 7
మరోవైపు ఈ రైలు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ స్టేషన్లలో ఆగుతుంది. రాజమండ్రిలో 2 నిమిషాలు, విజయవాడలో 5 నిమిషాలు, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఒక్కో నిమిషం ఈ ట్రైన్ హాల్ట్ అవుతుంది.  ఇందులో 14 ఏసీ ఛైర్‌ కార్లు, 2 ఎగ్జిక్యూటివ్‌ ఏసీ ఛైర్‌ కార్‌ కోచ్‌లు ఉన్నాయి. ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఈ రైలు ప్రతీ ఉదయం 5.45 గంటలకు వైజాగ్ స్టేషన్‌లో బయల్దేరి.. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి మొదలై.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుతుంది.

మరోవైపు ఈ రైలు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ స్టేషన్లలో ఆగుతుంది. రాజమండ్రిలో 2 నిమిషాలు, విజయవాడలో 5 నిమిషాలు, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఒక్కో నిమిషం ఈ ట్రైన్ హాల్ట్ అవుతుంది. ఇందులో 14 ఏసీ ఛైర్‌ కార్లు, 2 ఎగ్జిక్యూటివ్‌ ఏసీ ఛైర్‌ కార్‌ కోచ్‌లు ఉన్నాయి. ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఈ రైలు ప్రతీ ఉదయం 5.45 గంటలకు వైజాగ్ స్టేషన్‌లో బయల్దేరి.. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి మొదలై.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుతుంది.

4 / 7
ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఉన్న 700 కిలోమీటర్లను కేవలం 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య ఇతర  రైళ్లతో పోలిస్తే ఈ రైలు సుమారు 3 గంటల సమయాన్ని ఆదా చేస్తుండగా.. దురుంతో కంటే గంటన్నర వ్యవధి ముందే ఈ ట్రైన్ గమ్యస్ధానానికి చేరుతుంది. దురంతో 10 గంటలు, గరీబ్‌రధ్ ఎక్స్‌ప్రెస్ 11.10 గంటలు, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 11.25 గంటలు, గోదావరి ఎక్స్‌ప్రెస్ 12.05 గంటలు, ఈస్ట్‌కోస్ట్‌ 12.40 గంటలు, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ 12.45 గంటల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుతాయి.

ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఉన్న 700 కిలోమీటర్లను కేవలం 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య ఇతర రైళ్లతో పోలిస్తే ఈ రైలు సుమారు 3 గంటల సమయాన్ని ఆదా చేస్తుండగా.. దురుంతో కంటే గంటన్నర వ్యవధి ముందే ఈ ట్రైన్ గమ్యస్ధానానికి చేరుతుంది. దురంతో 10 గంటలు, గరీబ్‌రధ్ ఎక్స్‌ప్రెస్ 11.10 గంటలు, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 11.25 గంటలు, గోదావరి ఎక్స్‌ప్రెస్ 12.05 గంటలు, ఈస్ట్‌కోస్ట్‌ 12.40 గంటలు, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ 12.45 గంటల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుతాయి.

5 / 7
విశాఖ - సికింద్రాబాద్(20833):  విశాఖపట్నం - ఉదయం 5.45, రాజమండ్రి - ఉదయం 7.55, విజయవాడ - ఉదయం 10.00, ఖమ్మం - ఉదయం 11.00, వరంగల్ - మధ్యాహ్నం 12.05, సికింద్రాబాద్ - మధ్యాహ్నం 14.15

విశాఖ - సికింద్రాబాద్(20833): విశాఖపట్నం - ఉదయం 5.45, రాజమండ్రి - ఉదయం 7.55, విజయవాడ - ఉదయం 10.00, ఖమ్మం - ఉదయం 11.00, వరంగల్ - మధ్యాహ్నం 12.05, సికింద్రాబాద్ - మధ్యాహ్నం 14.15

6 / 7
సికింద్రాబాద్ - విశాఖ(20834): సికింద్రాబాద్ - మధ్యాహ్నం 15.00, వరంగల్ - మధ్యాహ్నం 16.35, ఖమ్మం - మధ్యాహ్నం 17.45, విజయవాడ - రాత్రి 7.00, రాజమండ్రి - రాత్రి 8.58, విశాఖపట్నం - రాత్రి 11.30

సికింద్రాబాద్ - విశాఖ(20834): సికింద్రాబాద్ - మధ్యాహ్నం 15.00, వరంగల్ - మధ్యాహ్నం 16.35, ఖమ్మం - మధ్యాహ్నం 17.45, విజయవాడ - రాత్రి 7.00, రాజమండ్రి - రాత్రి 8.58, విశాఖపట్నం - రాత్రి 11.30

7 / 7
Follow Us
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
ఐపీఎల్ తోపులకు మొండిచేయి.. దేశవాళీ హీరోలకే జై కొట్టని గంభీర్
ఐపీఎల్ తోపులకు మొండిచేయి.. దేశవాళీ హీరోలకే జై కొట్టని గంభీర్
హాస్పిటల్స్ ఖర్చులు లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సమోసాలు
హాస్పిటల్స్ ఖర్చులు లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సమోసాలు
జీతం రాగానే అయిపోతోందా? డబ్బు ఆదా చేయడానికి స్మార్ట్ టిప్స్!
జీతం రాగానే అయిపోతోందా? డబ్బు ఆదా చేయడానికి స్మార్ట్ టిప్స్!
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..
మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!
మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!
వారి అకౌంట్లోకి రూ.20 వేలు.. స్టేటస్ చెక్ చేస్కోండిలా..
వారి అకౌంట్లోకి రూ.20 వేలు.. స్టేటస్ చెక్ చేస్కోండిలా..
ఇక దశ తిరిగినట్టే..! దిగ్బల యోగంతో వారికి ఉన్నత జీవితం పక్కా..!
ఇక దశ తిరిగినట్టే..! దిగ్బల యోగంతో వారికి ఉన్నత జీవితం పక్కా..!