Hyderabad Marathon: హైదరాబాద్ మారథాన్లో పాల్గొన్న సచిన్ టెండూల్కర్, పుల్లెల గోపీచంద్
హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో హైదరాబాద్ ఆఫ్ మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సచిన్తో పాటూ బ్యాట్మింటెన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాల్గొని సందడి చేశారు. వీరితో పాటూ పోలీసు అధికారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం, ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు సచిన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
