PM Narendra Modi: తిరుమల వెంకన్నను దర్శించుకుని ప్రధాని మోదీ తిరుగు ప్రయాణం.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంప్రదాయ వస్త్రధారణతో తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మహాద్వారం వద్ద ప్రధానికి ఘన స్వాగతం పలికారు. తర్వాత కొంత సమయం ఆలయంలోనే ఉన్నారు మోదీ. 2014లో ప్రధాని పదవి అలకరించిన తర్వాత 2015, 2017, 2019లో శ్రీవారిని దర్శననికి తిరుమల వచ్చారు మోదీ. శ్రీవారి పట్టువస్త్రంతో మోదీని సత్కరించారు టీటీడీ చైర్మన్ భూమన, ఈఓ ధర్మారెడ్డి.
Most Read Stories