PM Modi: సహజమైన సేద్యంపై దృష్టి పెట్టండి.. గిరిజన మహిళలకు ప్రధాని మోదీ సందేశం..
షాదోల్లోని పకారియాలో ప్రధాని మోదీ గిరిజన సంఘం నాయకులు, స్వయం సహాయక బృందాలు, పెసా కమిటీల నాయకులు. గ్రామీణ ఫుట్బాల్ క్లబ్ల కెప్టెన్లతో కూడిన ఖాట్ పంచాయితీని నిర్వహించారు. ప్రజలతో మట్లాడుతూనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహజమైన సేద్యంపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
