Telangana Election: అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన వారిలో అత్యంత ధనవంతులైన అభ్యర్ధులు వీరే..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జి వివేకానంద అత్యంత ధనిక రాజకీయ నాయకుడుగా నిలిచారు. అదే పార్టీకి చెందిన పి శ్రీనివాస్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా, రాజగోపాల్ రెడ్డి మూడోవ స్థానం దక్కించుకున్నారు.
Most Read Stories