PM Modi: ప్రారంభోత్సవానికి సిద్ధమైన కోల్కతా మెట్రో పర్పుల్ లైన్.. శుక్రవారం పచ్చ జెండా ఊపనున్న ప్రధాని మోదీ..
కోల్కతాలో మెట్రో పర్పుల్ లైన్ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. 6.5 కి.మీలో పొడవున్న ఈ మెట్రో మార్గాన్ని ఏకంగా రూ. 2475 కోట్లతో నిర్మించారు. దీంతో ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
