AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రారంభోత్సవానికి సిద్ధమైన కోల్‌కతా మెట్రో పర్పుల్‌ లైన్‌.. శుక్రవారం పచ్చ జెండా ఊపనున్న ప్రధాని మోదీ..

కోల్‌కతాలో మెట్రో పర్పుల్‌ లైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. 6.5 కి.మీలో పొడవున్న ఈ మెట్రో మార్గాన్ని ఏకంగా రూ. 2475 కోట్లతో నిర్మించారు. దీంతో ప్రయాణికుల ట్రాఫిక్‌ కష్టాలు తగ్గనున్నాయి..

Narender Vaitla
|

Updated on: Dec 29, 2022 | 1:45 PM

Share
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోల్‌కతా మెట్రో పర్పుల్ లైన్ వచ్చే శుక్రవారం ప్రారంభం కానుంది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఒక రోజు పర్యటనలో హౌరా స్టేషన్ నుంచి జోకా-తరత్లా మెట్రోను ప్రారంభిస్తారు.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోల్‌కతా మెట్రో పర్పుల్ లైన్ వచ్చే శుక్రవారం ప్రారంభం కానుంది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఒక రోజు పర్యటనలో హౌరా స్టేషన్ నుంచి జోకా-తరత్లా మెట్రోను ప్రారంభిస్తారు.

1 / 5
జోకా-తరత్లా మెట్రో మార్గాన్ని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కోల్‌కతా మెట్రో పర్పుల్ లైన్‌ (జోకా-తరత్లా) మెట్రోను ప్రారంభిస్తారు బెంగాల్ పర్యటనలో మోదీ వర్చువల్‌గా మెట్రో పర్పుల్ లైన్‌ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.

జోకా-తరత్లా మెట్రో మార్గాన్ని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కోల్‌కతా మెట్రో పర్పుల్ లైన్‌ (జోకా-తరత్లా) మెట్రోను ప్రారంభిస్తారు బెంగాల్ పర్యటనలో మోదీ వర్చువల్‌గా మెట్రో పర్పుల్ లైన్‌ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.

2 / 5
 6.5 కిలోమీటర్ల పొడవున్న ఈ మెట్రో మార్గాన్ని మొత్తం రూ. 2475 కోట్లతో నిర్మించారు. ఈ నిర్మాణం ద్వారా దక్షిణ కోల్‌కతాకు చెందిన సర్సునా, డక్‌ఘర్‌, ముచిపరాతో పాటు మరికొన్ని ప్రాంతాలకు ప్రయోజనం కలిగించనుంది.

6.5 కిలోమీటర్ల పొడవున్న ఈ మెట్రో మార్గాన్ని మొత్తం రూ. 2475 కోట్లతో నిర్మించారు. ఈ నిర్మాణం ద్వారా దక్షిణ కోల్‌కతాకు చెందిన సర్సునా, డక్‌ఘర్‌, ముచిపరాతో పాటు మరికొన్ని ప్రాంతాలకు ప్రయోజనం కలిగించనుంది.

3 / 5
ఇందులో భాగంగా మెట్రో రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ అరోరా ఇప్పటికే డిసెంబర్‌ 24వ తేదీన పలు మెట్రో స్టేషన్స్‌లో ప్రయాణీకుల సౌకర్యాలను పరిశీలించారు. ఈ కొత్త మార్గంలో ఆరు స్టేషన్స్‌ను ఏర్పాటు చేశారు.

ఇందులో భాగంగా మెట్రో రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ అరోరా ఇప్పటికే డిసెంబర్‌ 24వ తేదీన పలు మెట్రో స్టేషన్స్‌లో ప్రయాణీకుల సౌకర్యాలను పరిశీలించారు. ఈ కొత్త మార్గంలో ఆరు స్టేషన్స్‌ను ఏర్పాటు చేశారు.

4 / 5
 ఇదిలా ఉంటే ఈ ప్రారంభోత్సవానికి ప్రధానితోపాటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గవర్నర్‌ హాజరుకానున్నట్లు సమాచారం. అయితే మెట్రో ప్రారంభోత్సవం జరిగినా ప్రయాణికులకు మాత్రం జనవరి 2వ తేదీ నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి రానుంది.

ఇదిలా ఉంటే ఈ ప్రారంభోత్సవానికి ప్రధానితోపాటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గవర్నర్‌ హాజరుకానున్నట్లు సమాచారం. అయితే మెట్రో ప్రారంభోత్సవం జరిగినా ప్రయాణికులకు మాత్రం జనవరి 2వ తేదీ నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి రానుంది.

5 / 5
పిల్లలకు చెవి నొప్పి వస్తే.. నూనె వేసే అలవాటు మీకూ ఉందా?
పిల్లలకు చెవి నొప్పి వస్తే.. నూనె వేసే అలవాటు మీకూ ఉందా?
'మౌనికా’ సాంగ్‌కు అద్దిరిపోయే స్టెప్పులేసిన బుడ్డోడు.. వీడియో
'మౌనికా’ సాంగ్‌కు అద్దిరిపోయే స్టెప్పులేసిన బుడ్డోడు.. వీడియో
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు
భాగ్యనగరంలో బయటపడ్డ భారీ ఆన్‌లైన్ గేమింగ్ ముఠా..!
భాగ్యనగరంలో బయటపడ్డ భారీ ఆన్‌లైన్ గేమింగ్ ముఠా..!
లక్కీ ఇండియన్‌.. దుబాయ్ లాటరీలో రూ.49 కోట్లు
లక్కీ ఇండియన్‌.. దుబాయ్ లాటరీలో రూ.49 కోట్లు
భోజనం తిన్న కాసేపటికే మళ్లీ ఆకలిగా ఎందుకు అనిపిస్తుందో తెలుసా?
భోజనం తిన్న కాసేపటికే మళ్లీ ఆకలిగా ఎందుకు అనిపిస్తుందో తెలుసా?
వాలెంటైన్స్ డే రోజు గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారో తెలుసా?
వాలెంటైన్స్ డే రోజు గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారో తెలుసా?
చెప్పకుండానే అకౌంట్లో రూ.29 లక్షలు వేశారు! ఆ తర్వాత..
చెప్పకుండానే అకౌంట్లో రూ.29 లక్షలు వేశారు! ఆ తర్వాత..
పాలు, పండ్లు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఇది తెలుసుకోండి
పాలు, పండ్లు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఇది తెలుసుకోండి
సూర్యకుమార్ యాదవ్‌పై రోహిత్ శర్మ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?
సూర్యకుమార్ యాదవ్‌పై రోహిత్ శర్మ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?