PM Modi: ‘రూ.లక్షల కోట్లు సాయం చేశాం’.. ప్రధాని మోదీ సభకు భారీగా తరలివచ్చిన మహిళలు.. ఫొటోలు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన 'లఖపతి దీదీ' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.. జల్గావ్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో నిర్వహించిన లఖపతి దీదీ కార్యక్రమానికి లక్షలాది మంది మహిళలు తరలివచ్చి.. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
