Hyderabad: పలువురు ప్రముఖులతో కజకిస్తాన్ రాయబారి లంచ్ మీట్.. ఏం చర్చించారంటే..
Hyderabad: ఈ విందుకు ప్రముఖ ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో అలియాక్సాండర్ మత్సుకో - ముంబైలోని బెలారస్ కాన్సుల్ జనరల్, రోహిత్ షోరే - వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్, కాజిన్ DMC, అల్మట్టి. NSN మోహన్ - డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్, SKAL ఇంటర్నేషనల్..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
