మనిషి కనిపిస్తే వేటాడేస్తారు! అక్కడికి వెళ్తే తిరిగిరారు.. మన దేశంలోని భయంకర ప్రదేశం గురించి తెలుసా?
నార్త్ సెంటినల్ ఐలాండ్ భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం. ఇక్కడ నివసించే ఆదిమవాసులు బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా జీవిస్తారు. ఈ ద్వీపంలోకి ప్రవేశించిన వారు ఎవరూ తిరిగి రాలేరు. వారిని రక్షించడానికి, బయటి వ్యాధుల నుండి కాపాడటానికి ప్రభుత్వం సందర్శనలను నిషేధించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
