జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం.. ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలో తెలుసా?
భానుడి భగభగలు, ఉక్కిరిబిక్కిరయ్యే ఉక్కపోతలతో జనాలను ఊపిరి సలపకుండా చేసిన రోహిణి కార్తె ముగింపు దశకు చేరుకుంది. తెలుగు పంచాంగం ప్రకారం, జూన్ 8వ తేదీ (సోమవారం) నుంచి మృగశిర కార్తె అధికారికంగా ప్రారంభం కానుంది. సూర్యుడు రోహిణి నక్షత్రం నుండి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే కాలాన్ని మృగశిర కార్తెగా పిలుస్తారు. ఈ కార్తె ప్రారంభమైందంటే చాలు, ఎండల తీవ్రత తగ్గి ఆకాశం మేఘావృతమౌతుంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తొలి వానలు కురవడం మొదలవుతుంది. అందుకే ఈ కార్తెను రైతులు వ్యవసాయ పనులకు శుభసూచికగా భావిస్తారు. అయితే, ఈ రోజున చేపలను ఎందుకు తినాలని చెబుతున్నారు.. దీని వెనుక గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
