100 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక.. వీరికి పట్టిందల్లా బంగారమే ఇక!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇవి ఎప్పుడూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తుంటాయి. అయితే ఈ సారి సూర్యగ్రహణం రోజు కొన్ని గ్రహాల కలియక జరగబోతుంది. దీంతో మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. అసలు ఏ రాశుల వారికి గ్రహాల వలన కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5