షుగర్ బాధితులకు అలర్ట్.. గోధుమ పిండి రోటీలు తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త.. ఏదీ మంచిదంటే..?
ప్రస్తుత కాలంలో చాలామంది డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర పెరిగితే.. క్రమంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే.. మధుమేహం బాధితులు ముఖ్యంగా తీసుకునే ఆహారంపై దృష్టి సారించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Most Read Stories