Indian Railways: తెలంగాణ ప్రజలకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. రెండు ప్రత్యేక రైళ్లు ప్రకటన.. టైమింగ్స్ ఇవిగో..
రైల్వేశాఖ వినాయక చవితి పండుగ సీజన్ క్రమంలో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా మరో రెండు స్పెషల్ ట్రైన్లను అందుబాటులోకి తెస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైళ్లు తెలంగాణ మీదుగా ప్రయాణించనున్నాయి. దీంతో తెలంగాణ ప్రజలకు ఉపయోగపడనున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
