కష్టపడి దాచుకున్న రూ.19 లక్షలు ఇవ్వలేదని.. సహకార సంఘం ముందు మంచం వేసుకున్న వృద్ధ రైతు!
జీవితాంతం చెమటోడ్చి దాచుకున్న కష్టార్జితం చేతికి అందక, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో ఓ వృద్ధ రైతు కడుపుమండి వినూత్న నిరసనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో వెలుగుచూసిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో (పీఏసీఎస్) ఏళ్ల తరబడి మూలుగుతున్న తమ సొమ్మును రాబట్టుకునేందుకు ఆ అన్నదాత చేసిన నిరసన అందరినీ కలచివేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
