కేవలం రూ. 2 వేలకే ఈజిప్ట్ను సందర్శించే అవకాశం.. అద్భుతమైన పిరమిడ్లను చూసేయొచ్చు
ఈజిప్ట్ పిరమిడ్లను సందర్శించాలని కలలు కంటున్న భారతీయులు ఇకపై వీసాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ప్రజలకు కేవలం రెండు వేల రూపాయలకే వీసా లభిస్తుంది.
Most Read Stories