WPL 2024: మహిళలకు గుడ్న్యూస్.. ఆ మ్యాచ్కు 500ల ఉచిత టిక్కెట్లు..
WPL 2024 Opening Ceremony: మహిళల ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ ఈరోజు ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ప్రారంభ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మొదటి మ్యాచ్ను చూసే మొదటి 500 మంది మహిళా అభిమానులకు ఉచిత టిక్కెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. WPL అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని బీసీసీఐ తెలియజేసింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
