Virat Kohli: అహ్మదాబాద్లో కొడితే.. ఇంగ్లండ్లో బద్దలైన రికార్డులు.. తొలి భారత ప్లేయర్గా కింగ్ కోహ్లీ
India vs England, 3rd ODI: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా చివరి వన్డే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. 26 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు రెండు వికెట్లకు 171 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (87), శ్రేయాస్ అయ్యర్ (23) క్రీజులో ఉన్నారు. కోహ్లీ (52), రోహిత్ (1) పెవిలియన్ చేరారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
