IPL 2026: ఇటు ధోనీకి ఇచ్చిపేడేసి.. అటు రోహిత్, కోహ్లీల సరసన చేరిన రూ. 75 లక్షల ప్లేయర్..!
Manish Pandey Record vs Dhoni: ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) పుంజుకుంది. వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ కొట్టి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే, ఈ గెలుపు కంటే కూడా కేవలం రూ. 75 లక్షల కనీస ధరకు అమ్ముడైన మనీష్ పాండే సృష్టించిన చరిత్ర ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఏకంగా దిగ్గజం ఎంఎస్ ధోనీని వెనక్కి నెట్టి రోహిత్, కోహ్లీ సరసన పాండే నిలిచాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
