IPL 2024: అబ్బాయిల విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఆర్సీబీ అమ్మాయిలు.. ఫొటోలు చూశారా?
శనివారం (మే 18) బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన RCB-CSK జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధాన, కీ ప్లేయర్ శ్రేయాంక పాటిల్, అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు క్రీడాకారిణి జెమియా రోడ్రిగ్స్ కూడా స్టేడియంలో సందడి చేశారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
