IND vs WI 2nd Test: ధోనిని వెనక్కు నెట్టిన రోహిత్.. భారత్ తరఫున ఆ ఘనత సాధించిన ఐదో ప్లేయర్గా రికార్డ్..
Rohit Sharma: భారత్-వెస్టిండీస్ రెండో టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 500 మ్యాచ్లో 121 పరుగులతో 76 సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో కోహ్లీ ఖాతాలోకి ఎన్నో రికార్డులు చేరాయి. అయితే అంతకముందు 80 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డ్ని బద్దలుకొట్టాడు. అదేమిటంటే..

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
