IND vs AUS: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డ్ లిఖించిన టీమిండియా టాప్ త్రీ ఆటగాళ్లు.. అదేంటంటే?
IND vs AUS: ఈ మ్యాచ్లో యశవ్ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ భారత్కు తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి, మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ పవర్ప్లేలో 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా సీన్ అబాట్ వేసిన నాలుగో ఓవర్లో జైస్వాల్ 24 పరుగులు చేశాడు. ఆ తర్వాత కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ, భారీ షాట్ ఆడే ప్రయత్నంలో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆపై మూడో నంబర్లో బ్యాటింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్ వెంటనే దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించి 52 పరుగులు చేశాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
